ఇది చరిత్రాత్మకం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం రెయిన్గన్ సాంకేతికతతో నూతన శకంనీటి తడులు ఇచ్చి పంటలు కాపాడటం దేశంలోనే ప్రప్రధమంవర్షాలు లేకున్నా పంట కాపాడుకోవచ్చనే ధీమా ఇచ్చింది ప్రభుత్వం నీళ్లులేక పంట ఎండిపోవడం... రాష్ట్రంలో ఇక జరగకూడదన్నదే చంద్రబాబు పంతంఅదే నేడు రైతుకిచ్చింది కొండంత ఆత్మ విశ్వాసం.